Pages

Thursday, October 25, 2018

'ప్రజాస్వామ్యం' మూలం 'జన వాక్యంతు కర్తవ్యం' అనే సూక్తి


ప్రజలయొక్క, ప్రజలచేత, ప్రజలకోసం పాలించే పాలనయే ప్రజాస్వామ్యం - జన వాక్యంతు కర్తవ్యం. జనుల యొక్క మాటలు, నిర్ణయాలను కర్తవ్యంగా భావించి పాలించడం.

ప్రజాస్వామ్యం మూలం 'జన వాక్యంతు కర్తవ్యం' అనే సూక్తి. రాముడలా పాలించాడు, ప్రజాస్వామ్యానికి నాంది అదే, ప్రజలొద్దన్నదే నిర్ణయించే ప్రభుత్వ పాలకులు, నిర్ణయాధికారులున్నారంటే అది నియంతృత్వం. ప్రజాస్వామ్యం కాదు, 'ప్రజాస్వామ్యం' సెక్యులర్స్ పేరిట అల్పసంఖ్యాక వర్గాలు చేస్తున్న దాడిలో అంపశయ్యపై ఉన్నది.

ఇప్పటి ధర్మం "మైనారిటీ జన వాక్యం తు కర్తవ్యం" మైనారిటీ (అల్పసంఖ్యాక వర్గాలు) అంటే అల్ప సంఖ్యాకులైన నాస్తికులు, ప్రధాన జనస్రవంతి పాటించే మత ద్వేషులు, పరిపాలనలోనూ, అధికారాలలోనూ, న్యాయశాలలోనూ ఉన్న కొందరు అల్పమతులు!


-శంకరకింకర


No comments:

Post a Comment