tag:blogger.com,1999:blog-5645225505476372801.post542142135824743859..comments2024-01-14T14:23:31.682+05:30Comments on శ్రీ కామాక్షి: మాయAyyagari Surya Nagendra Kumarhttp://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5645225505476372801.post-73472211021790606382011-02-27T12:57:00.735+05:302011-02-27T12:57:00.735+05:30నమస్తే
అందరూ బాగా చెప్పారు!
ఉన్నది లేనట్టు లేనిద...నమస్తే <br />అందరూ బాగా చెప్పారు! <br />ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గోచరించడమే "మాయ". దేవీ భాగవతంలోని దేవీ <br />గీతలొ స్వయంగా అమ్మవారు చెప్పిందేమంటే ఈ మాయ అసత్తు (అంటే నిజంగాలేనిది) <br />అలాగే అది సత్తు కూడా( అది లేక పోతే సృష్టి ఇత్యాది ప్రపంచ వ్యవహారాలు <br />నడవవు) <br />మాయా స్వరూపం అంబికా తత్త్వంలో భాగమే (పరమాచార్య వ్యాఖ్యానంలోంచి <br />తీసుకున్నది) భగవంతునికి మనకి మధ్యనున్న అవనిక లేదా తెర యే ఈ మాయ. <br />భగవంతుని శక్తియే మాయగా భగవంతుణ్ణి ఆవరించి ఉండి మనని ఆ భగవంతుని <br />చేరకుండా ఆపుతుంది. <br />అసలు భగవంతుడు సృష్టించడమెందుకు ఈ మాయ అడ్డు పడడమెందుకు మనని <br />పట్టుకోవడమెందుకు? అంటే అది ఆయన కేళీ విలాసం ఒకనాడు ఒక్కనిగా తనలో తాను <br />రమిస్తున్నఆయనకి ఒకని కన్నా ఎక్కువగా విస్తరించాలని కోరిక పుట్టింది. ఆ <br />కోరిక పుట్టిన అహం స్ఫురణయే శక్తి, అంబిక, ఆవిడే మాయ. అదే ఆయన మాయ. ఆ <br />కేళీ విలాస స్థానమే కైలాసం. <br />ఈ మాయ వల్ల జరిగే గొప్ప ఉపకారం ప్రయత్న పూర్వకంగా మనం భగవంతుని పాదాలు <br />పట్టుకుని అందు కలిగే ప్రతిబంధకాలను ఎదిరించి భగవంతుని కృపకు అర్హత <br />సాధించడం. అందుకు మనకి ఒక గురువు దొరకడం. <br />మాయ అసలు భగవంతుణ్ణి, ఆయన అంశలైన జీవులను ఎలా విడదీసి వేరు వేరుగా <br />చూపుతుంది. అసలు భగవంతుని శక్తే భగవంతుణ్ణి కనపడకుండా లేదా తెలియకుండా <br />ఎలా అడ్డుకుంటుంది? మళ్ళీ ఆ భగవంతుడే ఆ మాయ అన్న తెరను ఎలా తీస్తాడు? <br />ఎలా అంటే సూర్యుని శక్తి సముద్రంలోని నీరు నీటి ఆవిరిగా మారి అవి <br />మేఘములుగా పరిణామం చెంది సూర్యునికి అడ్డంగా వచ్చిసూర్యుని కనపడకుండా <br />కప్పినట్టు. తిరిగి ఆ సూర్య తాపం వల్లనే నేల మీద వర్షం యొక్క అవసరం కలిగి <br />ఆ మేఘాలు వర్షించి మాయమైనట్టు. <br />ఈ మాయ వల్ల మనలో ఉన్న దివ్యత్వాన్ని మరచి మనని మనం ఒక పరిధిలో ఒక చట్రంలో <br />ఇరికించుకుంటాం. దీని ప్రభావంతో మనం రాగ ద్వేషాలకి లోనవుతాం. అజ్ఙానానికి <br />లోనవుతాం. ఈ అజ్ఙానంతో చేయరాని పనులెన్నో చేస్తాం. <br />ఈ మాయలోపడి నువ్వు నేను అన్న తేడాలను చూస్తాం. నేను అన్నప్పుడల్లా ఈ <br />దేహాన్ని నాది అన్నప్పుడల్లా ఈ దేహంతో సంబంధం ఉన్న ప్రతి జీవి, <br />వస్తువుమీద రాగాన్ని పెంచుకుంటాడు. ఎప్పుడైతే ఆ వస్తువు తనకి విరుద్దంగా <br />ప్రవర్తించిందో ద్వేషానికి లోనవుతాడు. <br />ప్రతి రోజూ ప్రతి క్షణం ఎన్ని సార్లు నాది నాది నేను నేను అని ఈ దేహము <br />తత్సంబంధమైనవాటిని చూపిస్తూ ఉంటాడో అన్ని సార్లు ఈ మాయలో <br />మునకలేస్తుంటాడు. <br />శ్రీ కృష్ణుడు గీతలో <br />దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా = మాయను దాటడం ఎవరి తరమూ కాదు అని <br />చెప్పారు. అది దాటాలంటే ఆయన అనుగ్రహమే కావాలి (ఇక్కడ శ్రీ కృష్ణుడు <br />పరబ్రహ్మమూ జగద్గురువూ రెండూ) <br />ఈ మాయ తొలగటానికి మనం ఏమి చేయాలి? గురువు వద్ద భగవంతుని వద్ద దండం <br />పెట్టాలి. దండం అంటే కర్ర. ఒక కర్రని నిట్టనిలువుగా నిలబెడితే ఆకర్ర ఎలా <br />అడ్డంగా పడుతుందో అలా గురువు వద్ద భగవంతుని వద్ద అత్యంత భక్తి వినయాలతో <br />దండం పడినట్టు నమస్కరించి వారి పాదాలు పట్టుకోవాలి. గురువాక్య శ్రవణము <br />భగవంతుని కారుణ్యము ఈ రెంటినీ మనస్సులో తిప్పి తిప్పి సాధనచేయగా చేయగా <br />మాయ తొలగుతుంది... మాయను అమ్మవారే తొలగిస్తుంది. అరెరే వీడు నాకొరకు <br />రక్షింపవలయువాడు వీడు కూడా అందరిలాగా నామాయలో కొట్టుమిట్టాడడమేమిటి అని ఆ <br />మాయ అన్న తెరనే అమ్మవారు తీసేసి అనుగ్రహమనే కృత్యముతో అయ్యవారిలో <br />కలుపుతుంది. <br />ఇంత మాయ గురించి రాసేసి, క్రింద పేరు రాసి మళ్ళీ ఇంకోసారి మాయలో పడనా! <br />అందునా ఇందులో నా ఈ బుర్రకి తోచిన స్వంతం ఏమీ లేదు అందరూ పెద్దలు <br />చెప్పినదే. ఇందులో ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా అంతా ఆ మాయ వల్లే. :) <br />అందరికీ నమస్సులు..Ayyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5645225505476372801.post-21589983538854246342011-02-27T12:42:01.637+05:302011-02-27T12:42:01.637+05:30నమస్కారములు,
1 ) మయాకల్పిత దేశ కాలకలనా వైచిత్ర్యచ...నమస్కారములు, <br />1 ) మయాకల్పిత దేశ కాలకలనా వైచిత్ర్యచితీక్రుతం -- Source: శ్రీ దక్షిణామూర్తి <br />స్తోత్రం <br />మాయ సహాయంతో ఈశ్వర సృష్టి జరుగుతుంది - దేశం , కాలం వైచిత్ర్య సృష్టి అంతాను. <br />2 ) మాయ అమ్మవారి స్వరూపం భగవతి స్వరూపం <br />జ్ఞానినామపి చేతాంసి దేవి భాగవతిహి సా <br />బాలాదా క్రుష్య మోహాయ మహా మయా ప్రయచ్ఛతి -- Source: దేవి సప్తశతి <br />౩) ఇన్ని తెలిసిన శ్రీ రామ కృష్ణ పరమహంస స్త్రీ మహా ప్రమాదకారి - మాయ అని - <br />కొన్ని విషయాలు బాధ కలిగించేలా అన్నరెందో? -- source: శ్రీ రామకృష్ణ కధమృతం -- <br />చాల మంచి జీవితం మహా పురుషుడు. ఈ రోజులలో చదివిన మంచి inspiration ఇచ్చే మాటలు <br />సంఘటనలు ఉన్నాయ్ అందులో. <br />మన పుస్తకాలలో చాల చోట్ల కనిపిస్తుంది ఇలాగ స్త్రీ మాయ అని . అవి చదివినప్పుడు <br />- ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి స్వరూపిణి అని తలచుకుని ఊరుకుంటాను. <br />4) మాయ లో ఉండే మాయని జయించాలి అని ఎక్కడో చదివేను maybe Ramana maharshi. <br />Just a few thoughts sirs. All the posts so far are really thought-provoking. <br />We need to do mananam for all that has been said so far. <br />Thank you for starting this. <br />Thanks, <br />padma janaswamyAyyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5645225505476372801.post-20073561515685782602011-02-27T12:41:23.919+05:302011-02-27T12:41:23.919+05:30మన గురువు (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి) గా...మన గురువు (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి) గారి భాషలో చెప్పాలంటే మాయ అనగా నామము మరియు రూపము,మన మనస్సు ఎప్పుడూ <br />వీటి రెండిటి తోనే తాదాత్మ్యత చెంది వుంటుంది. <br />మన సాధనలో ఈ రెండిటి నుండి మనస్సుని దాటించాలి. దీనికి వివేకం,విచారణ అవసరము. <br />భక్తీ పరంగా కనిపించే జగత్తు అంతా దైవము అని విస్వచించాలి లేదా మానసికంగా విచారణ <br />చేసి నామము రూపం ఎక్కడినుండి మన మనస్సులో మేదులుతున్నాయో చూడాలి, మనస్సు యొక్క <br />బలహీనత ఏమిటంటే, మన మనస్సుని మనమే అసలు ఇది ఏమిటి, నా ఆలోచనలు ఎక్కడి నుండి <br />వస్తున్నాయి అని చూస్తే (ఇది చాల సూక్ష్మ విషయము) వెంటనే మనస్సు శూన్యము <br />అయుపోతుంది అనగా నామ,రూపమూలకి అతీతంగా (ద్వంద్వాతీతంగా) వెళుతుంది . దీనినే ఇంకో <br />విదంగా చెప్పాలంటే మనస్సు వర్తమానం లో ఉండలేదు కాబట్టి దానిని ప్రయత్న పూర్వకంగా <br />వర్తమానం లో ఉంచాలి . <br />అందుకనే గీతాచార్యుడు తను భూత ,భవిష్యత్,వర్తమానం లో , వర్తమానమే అని నొక్కి <br />చెప్పాడు. <br />ఇంకొక విధంగా చెప్పాలంటే ,నామ,రూపమూలకి అతీతంగా (ద్వంద్వాతీతంగా) మనస్సు దృష్టిని <br />మరలించాలంటే , మనస్స దృష్టిని కాలము (టైం) వైపుకి తిప్పాలి, రెండు ఆలోచనల మద్య <br />వుండే వ్యవదిని కాలము అని శాస్త్రం చెపుతుంది . సుషుప్తిలో మనకి కాలము తెలియదు <br />కారణం, మన మనస్సులో అప్పుడు ఒకే ఆలోచన వుంటుంది, అది ఏమిటంటే నాకు ఏమి తెలియదు <br />అని, అందుకే మనస్సు ఆలోచనలని ఒక్క ఆలోచన వైపుకి మరలిస్తే అప్పుడు మనకి కాలము <br />తెలియదు .ఇదే మనస్సుని అహం వృత్తిలో ,అనగా ఒకే ఆలోచన అంతా నేనే అన్న ఒక్క ఆలోచనలో <br />నిలబడితే (ఇది భగవత్ కృప లేదా గురు కృపతోనే అవుతుంది) అదే సమాధి అంటారు . <br />పెద్దలు పైన చెప్పిన విషయములల లో తప్పులని మన్నించి విషయముని గ్రహించావలసినధిగా <br />కోరుతున్నాను. <br />గురుభ్యోన్నమహ !!! <br />Thanks <br />SubraAyyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5645225505476372801.post-3126853381087834732011-02-27T12:40:25.911+05:302011-02-27T12:40:25.911+05:30మాయ యొక్క గొప్ప విశేషం ఏమిటంటే అది వచ్చినది అని గూ...మాయ యొక్క గొప్ప విశేషం ఏమిటంటే అది వచ్చినది అని గూడ మనకి తెలియదు. మన ఎంతో <br />జాగ్రత్తగా వుండాలి. <br />మాయ గురించి అలోచించినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకి వస్తుంది. ఒక భట్రాజు <br />ఎవరైతే ఇతరులను పొగుడుతూ ఉంటాడో అతను ఒక రాజు వద్దకు రావడానికి ప్రయత్నము <br />చేస్తూ వుంటాడు. రాజు మంత్రులు భట్రాజుని రానివ్వదని సలహా ఇస్తారు. కానీ రాజు <br />అతనిని రానిస్తాడు. వాడు వచ్చి రాజుని పొగడడం మొదలు పెడతాడు. అది చూసి వాళ్ళు <br />రాజుని హెచ్చరిస్తారు. అప్పుడు రాజు అంటాడు, " వీడు ఇంకా నిజమే చెప్పుతున్నాడు <br />కదా. వీడు పొగడడం మొదలు పెట్టాక చూద్దాము. వీడు పోగుడుతున్నాడు అని గూడ రాజు <br />గుర్తించ లేక పోయాడు." మాయ అటువంటిది. అది మనలను కప్పుతోంది అని తెలుసుకోవడం <br />మొదటి మెట్టు. అను క్షణం జాగరూకతతో వుండాలి. అది తెలిస్తే సగం సమస్య <br />అయిపోయినట్టే. <br />2) మాయ కప్పినది అని తెలుసుకున్నాక ప్రవర్తించే జ్ఞానం తెలుసుకొనడం లేదా <br />కలిగి ఉండడము. <br />3) ఆ జ్ఞానాని ఆచరించడం. <br />ఇవన్నీ గూడ చెప్పినంత సులభం కాదు. <br />-మోహన రావు <br /><br />----------------------------<br />మాయ గురించి ఆలోచన కలగడమే మాయ. మాయ నీడ లాంటిది. విడదీయడం చాల కష్టం. మాయ ఒక <br />బ్రమ లాంటిది. మన పూర్వ జన్మ వాసనల వల్ల ఇది రక రకాల రూపాలలో వస్తుంది. వాసనల <br />వల్ల వ్యసనాలు ఏర్పడుతాయి మరియు మంచి బుద్ధి కూడా కలుగుతుంది. సుధీర్గ విచారణ <br />వల్ల మాయను తొలగించుకోవచ్చు. ధర్మము నుంచి అధర్మము వైపునకు లాగేది మాయ. కాబట్టి <br />ధర్మమును గట్టిగ పట్టుకొంటే మాయనుంచి బయట పడతాము. బుద్ధి చెప్పేది ధర్మము. మనసు <br />చెప్పేది మాయ. ఇంతే తేడా. <br />మీ <br />కామరాజుగడ్డ రామచంద్రరావు<br />----------------------------<br />పెద్దలందరికీ నమ:స్సులు, <br />మాయ తిరిగి వ్రాస్తే "యమ" అవుతుంది. అంటే మాయ యముని పట్టణానికి చాల దగ్గరి <br />త్రోవ. ఈ ప్రసన వెయ్యడమే మాయ స్వరూపం. ఎందుకంటె మాయ వున్నదని తెలిసికూడా మనం <br />ప్రశ్నలే వేస్తున్నాము గాని, అది ఎలా మనని వదిలు వెళుతుందో తెలిసి కూడా <br />తెలుసుకోలేక పోతున్నాము. అందుకనే మనం సత్యం నుంచి దూరమవుతున్నాము. <br />స్వస్వరూపాన్ని విస్మరించడమే మాయ మరియు దానిని తెలిసికొని మసలుకోవడమే <br />దానినించి విముక్తి. వుండడంవలన "పునరపి జననం, పునరపి మరణం", పోవడం వలన "అహం <br />బ్రహ్మస్మి" ప్రాప్తి. ఈ క్రింద పొందుపరిచిన శ్లోకాలు ఈ విషయాని చాల చక్కగా <br />విడమరిచి చెబుతాయి. <br />ఆశయ బద్ద్యతే లోకో, కర్మనే బహు చిన్తయ <br />ఆయుక్షీనం నాజానాతి, తస్మాత్ జాగ్రత జాగ్రత <br /><br />కామక్రోధశ్చ లోభాశ్చ, దేహే తిష్తంటి తస్కరాహ <br />జ్ఞాన రత్నపహారాయ, తస్మాత్ జాగ్రత జాగ్రత <br /><br />సంపదః స్వప్నసందేశః, యౌవనం కుసుమోపమం <br />విద్యుత్ చంచలం ఆయుష్యం, తస్మాత్ జాగ్రత జాగ్రత <br /><br />మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరహ <br />ఆర్తో నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత <br /><br />జన్మ దుఖం జరా దుఖం, జాయాదు:ఖం పునః పునః <br />సంసార సాగరం దు:ఖం, తస్మాత్ జాగ్రత జాగ్రత <br /><br />ప్రేమయే దైవత్వము, అదియే శాశ్వతము <br />మీ <br />గోపికృష్ణAyyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5645225505476372801.post-49228633371203361402011-02-27T12:40:01.820+05:302011-02-27T12:40:01.820+05:30పట్టియల్లబోటి పట్టియీతనదని
గట్టితలపుతోడ గట్టెగాక ...పట్టియల్లబోటి పట్టియీతనదని <br />గట్టితలపుతోడ గట్టెగాక <br />పట్టికడుపు పెక్కుబ్రహ్మండములుపట్టు <br />టెరిగెనేని తల్లియేలకట్టు <br /><br />వింటిరా యశోద ఎంత వేర్రిదో కృష్ణుడు తన కుమారుడనియే భావిన్చుచున్నది. <br />పాలుత్రాగే వయసులోనే పూతనను, శకటాసురుని చంపెను. తృనావర్తుని త్రుంచెను <br />అయిదేడులకు లోపలనే చిలిపి చేష్టలు తుందుడుకులూ దూర్తకార్యములు ఎన్నో <br />చేసెనని గోపికలు చెప్పగా విన్నది. నోటిలో బ్రహ్మాండము తానేచూచినది <br />మానవాతీత కార్క్యకలాపములు చేయుచుండ ఎన్నో ప్రత్యక్షముగా చూచినది. తన <br />కుమారుడేయని పట్టి రోకలికి కట్టినది యెంత అమాయకురాలు అనవలేనో చుడండి. <br />ఇదే భగవత్ చిద్విలాసము తానైమాయను నశింపుచేసి మానవుని చెంతకు దారి <br />తీయవయునే గాని తన మాయను జాయించువారు దేవ దానవ మానవులలో ఎవ్వరూ కనపడరు. <br />ఇంకా మాయ గూర్చి చెప్పాలంటే అది ఆత్మ, మనసులకు సంబందించినది భావము. <br />భావంతుడా నాకీ కష్టమునుంచి గట్టెక్కించు అని మనస్పూర్తిగా కోరి <br />ధ్యానిస్తే తానే ఏదో ఒక రూపములో వచ్చి రక్షిస్తాడు దానిని గుర్తించలేము <br />అదే మాయ. <br />-- <br />రామానుజం సుధీర్ కుమార్ <br />మాయను అర్ధం చేసుకోగలము కాని జయించటం అసాధ్యం. అది ఆ పరంధాముని వల్లే <br />అవుతుంది తప్ప వేరే వారు లేరు కానరారు, వినరారు. <br />అసలు ఈ మాయ అంటే ఏంటి ఇది మిధ్యా, వాస్తవమా లేక రూపము ఆకారము రంగు వంటి <br />గుణాలు ఎవన్న ఉన్నాయా. అర్ధం అవుతుంది అంటారు అర్ధం కాదు అంటారు <br />అసలేంటిది. కామ, క్రోధ, లోభ,....... మొదలగు వాటిలో ఇదియు ఒకటా లేక పంచ <br />భూతాల కలయికా... అష్ట దిక్పతుల మేళవింపా......ఇది ఎక్కడ ఉంది ఎలా <br />ఉంటుంది.... <br />ఒక చిన్న కథ చెపుతాను వినండి ............................ <br />నారదుడు అడిగాడంట ఆ పరమ శివున్ని <br /><br />స్వామీ మానవుడు వాని సంసారము వానికి భారమై అల్లాడుచున్నాడు. నీవో ఎందరి <br />సంసారముల భాద్యత వహింపవలయునో , వారికన్నను తమకే భాద అధికముగా <br />ఉన్నదనుకొనేదను. తామేమందురో తెలియక అడుగుచుంటిని. <br />ఏమంటాను - అవునంటాను. మనోవాక్కాయకర్మల నన్నే నమ్మి, నన్నే తలంచి <br />సర్వకర్మల నాపైననే వదలినవారికి చేయూత నివ్వక తప్పదు. ఇది నా విధి. <br />తమకు విదియా. తమకు విధించిన వారెవరు తండ్రి. <br />ఎవరో ఎందుకు నారదా. ఎవరు చేసిన పూజాఫలం ఎంతో అంతే. అ ఫలమే విధి <br />విదానమగును. కారణ మాత్రుడు ఆ విధాత. <br />స్వామీ - మహేశ్వరా! అంతటి పవిత్రుదంటిరి . అటువంటి వాడు జన్మించిన <br />వెంటనే తల్లి తండ్రి కరువగుటేట్లు సంభవించెను. <br />తల్లి దండ్రి గురువను మూడు మెట్లను విడచి, నాలుగవ మెట్టు అగు నన్నే నమ్మి <br />జీవితము నడిపినాడు. మానవ ధర్మము అవలంబింపక రాక్షసధర్మము అవలంబించాడు <br />అందుకు శాస్తి జననము తోడనే తలి దండ్రులు కరువగును. <br />ఏమి స్వామీ ఈ మాయ మిమ్ములనే నమ్మి కొలచిన వానికి కూడా ఏమీ కష్ట సుఖాలు. <br />నారద ఈ మాయ నాది కాదు, ఈ బ్రహ్మాండ సృష్టి స్థితి కారకుడు అయిన ఆ హరి, <br />తనే ఈ మాయ. ఈ మాయే సృష్టిని నడిపించు చున్నది. ఈ మాయే ధర్మము. <br />ధర్మముననుసరించి విధి ఉన్నది, ఆ విదిననుసరించి కర్మ ఉన్నది, ఈ <br />కర్మననుసరించే మానవుని కష్ట సుఖములు కలుగు చున్నవి. <br />అర్ధమయినది తండ్రి అర్ధమయినది, మానవుడు మానవ ధర్మములను అవలంబించిన కర్మ <br />బంధమునుండి విముక్తి చేయుటకు ఆ హరి, తానై కర్మ విముక్తి చేయుటయే మాయ, <br />విష్ణు మాయ నారాయణ నారాయణ! ధన్యుడను తండ్రి . <br />అవును నారద తను సృష్టించినది లయమై తనలో కలియునంతవరకు తానాడే నాటకమే ఈ <br />మాయ. <br />************************************************************* <br />ఈ కథలో ఉన్న 'మాయ' ను గ్రహించగలరని అనుకుంటున్నాను. <br />-- <br />రామానుజం సుధీర్ కుమార్Ayyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-5645225505476372801.post-72307672708811625982011-02-27T12:39:30.634+05:302011-02-27T12:39:30.634+05:30ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారము.
మాయ ఉండడం వల్ల నష...ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారము. <br />మాయ ఉండడం వల్ల నష్టమేమిటీ అంటే సత్యమును తెలుసుకోలేము. ఈమాయ బహు విధముల మనల్ని <br />భ్రమింపచేస్తుంది. నేడు సన్యాసులమనుకునే అనేకులను కూడా మాయ ఆవరించి నటింపచేయడం <br />మనమెరుగుదము. కనుక ఈ మాయా ప్రభావం కేవలం భగవత్ భక్తులపై మాత్రమే చాలా తక్కువగా <br />ఉంటుంది. భక్తి మాత్రమే నేడు మనకు తరుణోపాయం. భక్తుడికి నేను భగవత్ సేవకుడను, <br />నేను ఆయని ఆదేశముమేరకు కర్మను చేయు ఆటగాడిని అనే భావము నిరంతరము స్ఫురణలో ఉండుట <br />చేత అతడు మాత్రమే మాయ బారిన పడకుండా ఉండగలుగుతున్నారు. నేడు ఎందరో సాధకులు ఈ <br />మాయచేతచిక్కి నశింపబడుతున్నారు. కనుక దేనికైనా ఈశ్వరానుగ్రహమే కారణము. అది <br />ఉన్ననాడు మనము కోరకనే అది తొలగి పోతుంది. <br />ధన్యవాదములు <br />-రా.వి.శర్మ<br />----------------------<br />మాయ అంటే ప్రతిభందకం. భగవంతుని చేరటానికి ప్రతిబందకాలుగా నిలిచేవి అన్నీ <br />మాయలే...అరిషడ్ వర్గం.. అహంకారం..శరీరమందు అభిమానం , ద్వంద్వాలు, కలి పురుషుడు <br />నివాసముండే స్థానాలు (మద్యం మగువ జూదం బంగారం) ఇవన్నీ భగవంతున్ని <br />చేరుకోవటానికి అడ్డు గోడలే.. . కామినీ కాంచనాలే మాయ అని రామకృష్ణుల వారు అంటూ <br />ఉంటారు <br /><br />మాయా స్వరూపమేంటి? <br /><br />మనిషిని దిగజార్చటం..పతనం చేయటం.. <br />> ఎలా కలుగుతుంది? <br /><br />నన్ను (భగవంతున్ని) మరచినచో మాయ శిక్షించును అని సచ్చరిత్ర మూడవ అధ్యాయం <br />చెబుతుంది. <br />ప్రపంచములోని వానినన్నిటిని మరచి నన్నే భక్తి విశ్వాసములతో పూజించుచూ, నన్నే <br />స్మరించుచూ , నా యాకారమును మనస్సున నిలుపుచూ, నా నామమునే జపించుచు, నా పూజనే <br />సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను <br />జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? అని సత్చరిత్ర <br />మూడవ అధ్యాయం ప్రశ్నిస్తుంది. (నన్ను అంటే భగవంతుడు) <br />> ఎలా పోతుందు? <br /><br />విషయాసక్తి ఉన్నవారు భగవంతుని నీడ కూడా తాకలేరని అని కథామృతం పలుసార్లు <br />హెచ్చరిస్తుంది. <br />సత్సంగం, సద్గురు సమాశ్రయం తో పాటు సాధన ఉంటే ఆద్యాత్మికేతర (ప్రపంచ) <br />విషయాలయందు ఆసక్తి తగ్గుతుంది.ధ్యాస ఎప్పుడూ భాగంతుని మీద ఉంటే, కామిని <br />కాంచనాలు (మాయ) ఎలా ప్రేవేసిస్తాయి? కలి పురుషుడు ఎలా ప్రేవేసిస్తాడు? భగవద్ <br />భక్తుల జోలికి, గురు భక్తుల జోలికి వెల్ల కూడదని కలికి శాసనం.. <br />> ఉండడం వల్ల నష్టమేంటి? <br /><br />పునరపి జననం పునరపి మరణం ఇహ సంసారే ఖాలు దుస్తారే.. జీవన్మరణ చక్రాలలో <br />కొట్టుకొని పోవటం <br /><br />> పోవడం వల్ల కలిగేదేమిటి? వగైరా వగైరాలు.. <br />జ్ఞానం .. తద్వారా ముక్తి. <br /><br />&<br />మాయ స్వరూపం తోటే, భగవద్గీత మొదలయినట్లుగా అనిపించుచున్నది.. భగవద్గీత మొదటి <br />అధ్యాయం, దృతరాష్ట్ర ఉవాచ... అని మొదలవుతుంది.. <br />రాష్ట్రుడు అనగా, రాష్ట్రమును ధరించినవాడు..దృత రాష్ట్రుడు అనగా, <br />తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, <br />దేహము,ఇంద్రియములు, మనస్సు బుద్ధి మున్నగున్నవి దృశ్యములు. అవి తానూ కాదు. <br />దృక్కగు ఆత్మ ఒకటియే తానూ గాని, దేహాది దృశ్య పదార్దములు కాదు. కానీ అజ్ఞాని, <br />తనది కానట్టి, అనగా ఆత్మేతమైనట్టి దేహాది దృశ్యరూప రాష్ట్రమును తనదిగా దలంచి <br />దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే అతడు దృతరాష్ట్రుడు. <br />అజ్ఞాన భావంతో గూడి యుండు వారందరున్నూ దృత రాష్ట్రులే అని <br />గీతా మకరందం వివరిస్తుంది. <br />తనది కాని దానిని తనదిగా భావించి, భ్రమించే అజ్ఞాన అంధకారంలో ఉన్న <br />జీవుడు ఇలా పలికెను..అని మాయా స్వరూపాన్ని గురించి గీత <br />మొదట్లోనే వివరించుచున్నది.. <br /><br /><br />-ప్రవీణ్ కుమార్ విట్టాAyyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.com